Breaking News

ఇంటికి భోజనానికి పిలిచి అత్యాచారం


Published on: 30 May 2025 11:14  IST

హైదరాబాద్‌ బంజారాహిల్స్‌కు చెందిన 24 ఏళ్ల యువతిని మహేంద్రవర్దన్‌ అనే వ్యక్తి దారుణంగా మోసం చేశాడు. ఫేస్‌బుక్‌లో పరిచయం పెంచుకుని,ఇంటికి భోజనానికి ఆహ్వానించి మత్తుమందు కలిపిన పానీయం ఇచ్చి అత్యాచారం చేశాడు. దృశ్యాలు రికార్డు చేసి రూ.20 లక్షలు బలవంతంగా తీసుకుని, ఇప్పుడు మరో కోటి రూపాయలు డిమాండ్‌ చేస్తున్నాడు. వేధింపులకు తాళలేక యువతి పోలీసులను ఆశ్రయించింది. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

Follow us on , &

ఇవీ చదవండి