Breaking News

బెంగళూరు చిన్నస్వామి స్టేడియం వద్ద తొక్కిసలాట..


Published on: 04 Jun 2025 18:24  IST

ఐపీఎల్‌-2025 (IPL-2025) కప్‌ను గెలుచుకున్న రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు (RCB) టీమ్‌ విజయోత్సవాలు (Celebrations) విషాదాంతమయ్యాయి. బెంగళూరు చిన్నస్వామి స్టేడియం వద్దకు అభిమానులు బారీగా తరలిరావడంతో తొక్కిసలాట (Stampede) జరిగి 10 మంది దుర్మరణం పాలయ్యారు. మరో 37 మందికి తీవ్ర గాయాలయ్యాయి. వారిలో 10 మంది పరిస్థితి విషమంగా ఉండటంతో వారికి ఐసీయూ (ICU) లో చికిత్స అందిస్తున్నారు.

Follow us on , &

ఇవీ చదవండి