Breaking News

మృతుల కుటుంబాలకు ఆర్సీబీ పరిహారం.. ?


Published on: 05 Jun 2025 16:19  IST

18 ఏళ్ల నిరీక్షణ తర్వాత ఐపీఎల్‌ కప్పు నెగ్గిన రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు జట్టు విజయోత్సవాల వేళ పెనువిషాదం చోటుచేసుకుంది 11 మంది మృతి చెందారు. మృతుల కుటుంబాలకు ఆర్సీబీ యాజమాన్యం పరిహారం ప్రకటించింది. మృతి చెందిన 11 మంది కుటుంబాలకు రూ.10 లక్షల చొప్పున పరిహారం అందిస్తామని పేర్కొంది. మరోవైపు కర్ణాటక సీఎం సిద్ధరామయ్య నిన్న మీడియా సమావేశంలో మృతుల కుటుంబాలకు రూ.10 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు.

Follow us on , &

ఇవీ చదవండి