Breaking News

మరోసారి విరుచుకుపడిన మావోలు..


Published on: 09 Jun 2025 12:09  IST

సుక్మా జిల్లాలో మావోయిస్టులు దుశ్చర్యకు పాల్పడ్డారు. కొంట - గొల్లపల్లి రోడ్డులో మావోయిస్టులు మరోసారి విరుచుకుపడ్డారు. మావోయిస్ట్‌లు మాటు వేసి ఏఎస్పీ వాహనాన్ని ఐఇడీ బాంబుతో పేల్చడంతో ఆయనకి తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే అప్రమత్తమైన సిబ్బంది ఏఎస్పీని స్థానిక ఆస్పత్రిలో వైద్యం కోసం తరలించారు. హాస్పిటల్‌లో ఏఎస్పీ ఆకాశ్‌రావు చికిత్స పొందుతూ మృతిచెందారు.

Follow us on , &

ఇవీ చదవండి