Breaking News

ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి బ్లూ ఫ్రింట్ రెడీ..


Published on: 10 Jun 2025 09:52  IST

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధి దిశగా ముందుకు సాగుతోంది..‘స్వర్ణాంధ్ర -2047’ విజన్ అమలులో భాగంగా రాష్ట్రంలోని 175 నియోజకవర్గాల్లోనూ ఆఫీసుల్ని ప్రారంభించారు. ఒక్కో కార్యాలయ నిర్వహణకు రూ.10 లక్షలు కేటాయించారు. 26 జిల్లాలు, 175 నియోజకవర్గాల విజన్ యాక్షన్ ప్లాన్ యూనిట్లుగా వీటిని అభివర్ణించారు. 26 జిల్లాల్లో యాక్షన్ ప్లాన్ విజన్ డాక్యుమెంట్ తయారైనట్లు తెలిపారు. 26 జిల్లాల్లో రోడ్ మ్యాప్ మండలాల వారీగా కూడా యాక్షన్ ప్లాన్ సిద్ధమైనట్లు సీఎం చంద్రబాబు నాయుడు చెప్పారు.

Follow us on , &

ఇవీ చదవండి