Breaking News

భారీ పేలుడు.. ఐదుగురు మహిళలు మృతి..


Published on: 16 Jun 2025 14:32  IST

ఉత్తర ప్రదేశ్‌లోని బాణసంచా కర్మాగారంలో ఈ(సోమవారం) మధ్యాహ్నం భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ఐదుగురు మహిళలు అక్కడికక్కడే మృతిచెందగా.. మరో తొమ్మిది మంది మహిళలకు తీవ్రగాయాలు అయ్యాయి. వీరందరినీ హుటాహుటిన దగ్గర్లోని ఆస్పత్రులకు తరలించారు. విషయం తెలిసిన వెంటనే ఘటనా స్థలానికి అత్యవసర సేవలైన అగ్నిమాపక, అంబులెన్స్, పోలీసులు భారీగా చేరుకున్నారు. చనిపోయిన వారి మృతదేహాలను పోస్ట్‌మార్టం కోసం తరలించారు.

Follow us on , &

ఇవీ చదవండి