Breaking News

టీమిండియా కోసం ఇంగ్లండ్‌ పయనం కానున్న గౌతమ్?


Published on: 16 Jun 2025 18:00  IST

ఈ నెల 11వ తేదీన గౌతమ్ గంభీర్ తల్లి తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు. ఆమెకు హార్ట్ ఎటాక్ రావడంతో తీవ్ర ఆరోగ్య పరిస్థితుల మధ్య ఢిల్లీలోని ఒక ప్రైవేట్ హాస్పిటల్‌కు తరలించి ఐసీయూలో చేర్పించారు. ఈ సమయంలో గంభీర్ ఇంగ్లండ్ పర్యటనలో ఉండగా, తల్లికి హార్ట్ ఎటాక్ అని తెలిసిన వెంటనే ఆయన వెంటనే భారత్‌కు తిరిగొచ్చారు.హాస్పిటల్ బెడ్‌పై తల్లి ఉన్నప్పటికీ, టీమిండియా కోసం ఇంగ్లండ్ పయనానికి సిద్ధమయ్యాడు. గౌతమ్ గంభీర్ నిబద్ధత, అంకితభావానికి ఇదో నిదర్శనం.

Follow us on , &

ఇవీ చదవండి