Breaking News

మంచిర్యాల‌లో బీఆర్ఎస్ నాయ‌కుడిపై దాడి..


Published on: 20 Jun 2025 14:55  IST

మంచిర్యాల జిల్లా కేంద్రంలోని బెల్లంపల్లి చౌరస్తాలో శుక్రవారం బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే నడిపిల్లి దివాకర్ రావు, రాష్ట్ర నాయకులు నడిపిల్లి విజిత్ ఆధ్వర్యంలో కార్యకర్తలతో రోడ్డుపై బైఠాయించి ధర్నా కార్యక్రమాన్ని చేపట్టారు. గురువారం రాత్రి బీఆర్ఎస్వీ నాయకుడు దగ్గుల మధుకుమార్‌పై జరిగిన దాడిని ఖండిస్తూ ఈ ధర్నా చేప‌ట్టారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే మాట్లాడుతూ… మంచిర్యాలలో ఈ దాడులకు కారకులైన వారిని వెంటనే అరెస్ట్ చేయాలని పోలీసుల‌ను డిమాండ్ చేశారు.

Follow us on , &

ఇవీ చదవండి

ట్రెండింగ్ వార్తలు మరిన్ని

Advertisement