

ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ విచారణకు కాంగ్రెస్ ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ ఇవాళ(బుధవారం) జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో హాజరయ్యారు. బల్మూరి వెంకట్ స్టేట్మెంట్ని సిట్ అధికారులు రికార్డ్ చేశారు. ఈ సందర్భంగా బల్మూరి వెంకట్ మీడియాతో మాట్లాడారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం రాజకీయం కోసం నీచానికి దిగిందని మండిపడ్డారు. కుటుంబ సభ్యుల ఫోన్లు కూడా వినడం దారుణమని ఫైర్ అయ్యారు. ఫోన్లు ట్యాపింగ్ చేసి సంభాషణలు విని తమను ఇబ్బందులకు గురి చేశారని ధ్వజమెత్తారు.
ఇవీ చదవండి
-
- 17 Jul,2025
బీఆర్ఎస్లో కార్మిక సంఘంలో మార్పులు – కవితకు తగ్గుతున్న ప్రాధాన్యత
Continue Reading...
-
- 17 Jul,2025
ఇవాళ ప్రధాని మోదీతో సీఎం రేవంత్రెడ్డి భేటీ… బీసీ రిజర్వేషన్లపై చర్చించే అవకాశం
Continue Reading...
-
- 16 Jul,2025
ఐదు విడతల్లో MPTC, ZPTC ఎన్నికలు..! స్టేట్ ఎలక్షన్ కమిషన్ కసరత్తు
Continue Reading...
-
- 16 Jul,2025
రష్యాతో వ్యాపారం చేస్తే భారత్పై 100 శాతం సుంకం: నాటో హెచ్చరికలు
Continue Reading...
-
- 15 Jul,2025
దిల్లీలో కేంద్ర జలశక్తి మంత్రి ఆధ్వర్యంలో చంద్రబాబు, రేవంత్రెడ్డి సమావేశం
Continue Reading...
-
- 15 Jul,2025
ఏఐ వలన ఉద్యోగాల్లో పెరుగుదల – యువతకు భారీ అవకాశాలు
Continue Reading...
-
- 14 Jul,2025
పదో తరగతి విద్యార్హతతోనే కేంద్ర ప్రభుత్వ కార్యాలయాల్లో కొలువుదీరే అవకాశం వచ్చింది
Continue Reading...
ట్రెండింగ్ వార్తలు
మరిన్ని