Breaking News

మరో పాక్‌ ఏజెంట్‌ అరెస్ట్‌! దేశ భద్రత తాకట్టు..?


Published on: 26 Jun 2025 11:47  IST

ఆపరేషన్‌ సిందూర్‌ తర్వాత.. దేశంలో పాకిస్థాన్‌ ఏజెంట్లను కూడా ఏరివేత మొదలుపెట్టారు పోలీసులు. ఈ క్రమంలోనే అనేక మంది పట్టుబడ్డారు. ఇండియాలో ఉంటూ, ఇండియాలో తింటూ.. పాకిస్థాన్‌ కోసం పనిచేస్తున్న చాలా మంది దేశద్రోహులను పోలీసులు పక్కా ఆధారాలతో పట్టుకున్నారు. తాజాగా మరో వ్యక్తిని కూడా అదుపులోకి తీసుకున్నారు.ఆపరేషన్ సిందూర్ సమయంలో కూడా గూఢచర్యం చేశాడనే ఆరోపణలతో ఢిల్లీలోని నేవీ ప్రధాన కార్యాలయం నుండి ఒక వ్యక్తిని రాజస్థాన్‌ పోలీసులు అరెస్టు చేశారు.

Follow us on , &

ఇవీ చదవండి