Breaking News

నియోజకవర్గాల పునర్విభజన..రేవంత్‌రెడ్డి కీలక వ్యాఖ్యలు


Published on: 28 Jun 2025 18:27  IST

2029లో నియోజకవర్గాల పునర్విభజన జరగబోతోందని.శేరిలింగంపల్లి 4 నియోజకవర్గాలుగా మారుతుందని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌‌రెడ్డి ప్రకటించారు. హైదరాబాద్‌ ప్రజల దాహార్తిని తీర్చడంలో పీజేఆర్‌ది కీలకపాత్ర అని కొనియాడారు. పీజేఆర్‌ కృషి వల్లే హైదరాబాద్‌కు గోదావరి, కృష్ణా జలాలు వచ్చాయని ఉద్ఘాటించారు. ఇవాళ(శనివారం) పీజేఆర్‌ ఫ్లైఓవర్‌‌ని సీఎం రేవంత్‌రెడ్డి ప్రారంభించారు. కొండాపూర్‌-గచ్చిబౌలి మార్గంలో 6 లైన్లతో 1.2 కిలోమీటర్ల ఫ్లైఓవర్‌‌ని కాంగ్రెస్ ప్రభుత్వం నిర్మించింది.

Follow us on , &

ఇవీ చదవండి