Breaking News

బీజేపీ నేత ఇంటి ముందు రోహింగ్యాల రెక్కీ


Published on: 04 Jul 2025 14:16  IST

మహేశ్వరం నియోజకవర్గ బీజేపీ ఇన్‌చార్జ్ అందెల శ్రీరాములు యాదవ్ ఇంటి ముందు ఇవాళ(శుక్రవారం) రోహింగ్యాలు రెక్కీ నిర్వహించారు. శ్రీరాములు ఇంటి ముందు అనుమానాస్పదంగా తిరుగుతున్న ఆరుగురు వ్యక్తులను బీజేపీ కార్యకర్తలు, నేతలు గుర్తించారు. వారి వద్ద పెట్రోల్ బాటిల్, సుత్తి, కట్టర్, ఐరన్ రాడ్స్, బాక్స్‌లో పెట్టుకుని రోహింగ్యాలు తిరుగుతున్నారు. కొన్ని రోజులుగా రోహింగ్యాలపై శ్రీరాములు ఉద్యమం చేస్తున్నారు. ఆయనకి ప్రాణహాని ఉందని బీజేపీ నేతలు ఆందోళన వ్యక్తం చేశారు.

Follow us on , &

ఇవీ చదవండి