Breaking News

పాక్‌కు చైనా సాయం..బయటపెట్టిన భారత్!


Published on: 08 Jul 2025 14:44  IST

ఆపరేషన్ సిందూర్‌లో చైనా పాత్రపై పలు ప్రశ్నలు లేవనెత్తారు భారత ఆర్మీ డిప్యూటీ చీఫ్ లెఫ్టినెంట్ జనరల్ రాహుల్ ఆర్ సింగ్. పాకిస్థాన్‌కు చాలా విధాలుగా చైనా సాయం అందించిందని ఆయన అన్నారు. రియల్ టైమ్ డేటా, శాటిలైట్ సపోర్ట్‌ను డ్రాగన్ కంట్రీ అందించిందని చెప్పారు. భారత భద్రతా దళాలు ఎక్కడెక్కడ మొహరించాయి, వాళ్ల కదలికలతో పాటు క్షిపణుల సమాచారాన్ని కూడా ఎప్పటికప్పుడూ పాక్‌కు చైనా చేరవేస్తూ వచ్చిందని భారత్ ఆరోపిస్తోంది.

Follow us on , &

ఇవీ చదవండి