Breaking News

రోడ్డు ప్రమాదాల నివారణకు వినూత్న కార్యక్రమం!


Published on: 08 Jul 2025 16:15  IST

ఎన్టీఆర్ జిల్లా పోలీసులు స్టాప్, వాష్, రిఫ్రెష్ అండ్ గో అనే ప్రథ్యేక కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమంలో భాగంగా తెల్లవారుజాము సమయంలో 02.00 గంటల నుండి 05.00 గంటల వ్యవధిలో పీఎస్‌ పరిధిలోని కొన్ని ప్రాంతాల్లో పోలీసులు డ్యూటీలు నిర్వహిస్తూ.. వచ్చిపోయే వాహనాలను ఆపి.. నిద్రమత్తులో ఉన్న డ్రైవర్లు రీఫ్రెష్ అయ్యేందుకు నీటిని అందిస్తున్నారు. దీంతో వారు రీఫ్రెష్ అయ్యి పూర్తి నిద్రమత్తు నుంచి తేరుకున్నాక వారిని తిరిగి పంపిస్తున్నారు.

Follow us on , &

ఇవీ చదవండి