Breaking News

లెవల్‌ క్రాసింగ్‌ గేట్లపై దృష్టి కేంద్రీకరించాలి


Published on: 09 Jul 2025 16:01  IST

ప్రమాదాలకు ఆస్కారం ఉన్న నాన్‌-ఇంటర్‌లాకింగ్‌ లెవెల్‌ క్రాసింగ్‌ గేట్ల వద్ద(ఎల్‌.సిలు)రైళ్ల రాకపోకలపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించాలని దక్షిణ మధ్య రైల్వే జనరల్‌ మేనేజర్‌ సందీప్‌ మాథుర్‌ అధికారులను ఆదేశించారు. జోన్‌ పరిధిలోని ఎల్‌సీలను గుర్తించి ట్రాఫిక్‌ భద్రత కోసం తనిఖీలు ముమ్మరం చేయాలని సూచించారు. సికింద్రాబాద్‌ రైల్‌ నిలయంలో రైళ్ల భద్రతపై నిర్వహించిన సమీక్ష లో జోన్‌ అదనపు జీఎం నీరజ్‌ అగ్రవాల్‌తో పాటు వివిధ వి భాగాల ప్రధానాధిపతులు పాల్గొన్నారు.

Follow us on , &

ఇవీ చదవండి