Breaking News

తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం..


Published on: 11 Jul 2025 12:48  IST

తెలంగాణ సర్కార్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ (GHMC) పరిధిలోని మొత్తం 23 మంది డిప్యూటీ కమిషనర్లను బదిలీ చేసింది. ఈ మేరకు జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్ (RV Karnan) ఉత్తర్వులు జారీ చేశారు. అయితే, పలువురికి ప్రమోషన్లతో పాటు కొత్తగా పోస్టింగ్ ఇచ్చారు.ఖైరతాబాద్ సర్కిల్‌‌కు గాను జయంత్‌‌ను డిప్యూటీ కమిషనర్‌గా నియమించగా, యూసఫ్‌గూడ సర్కిల్‌లో రజనీకాంత్ రెడ్డి బాధ్యతలు స్వీకరించనున్నారు.

Follow us on , &

ఇవీ చదవండి