Breaking News

భద్రాద్రి రామయ్య భూముల కబ్జాపై కేటీఆర్ రియాక్షన్


Published on: 11 Jul 2025 14:37  IST

భద్రాచలం రామచంద్రస్వామి దేవస్థానం భూముల వ్యవహారంపై కేటీఆర్ స్పందించారు. భద్రాద్రి రామయ్య భూములు కబ్జా అయితే బీజేపీ అధ్యక్షుడు రామచందర్‌రావు ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించారు. 889 ఎకరాల భూమి ఆంధ్రప్రదేశ్‌లో కబ్జా అయినా బీజేపీ నుంచి ఒక్క మాటా లేదని మండిపడ్డారు.   భద్రాద్రిని  ఆక్రమణల చెర నుంచి విడిపించండి’ అంటూ , వస్థానం భూముల వ్యవహారంలో హైకోర్టు ఉత్తర్వులను అమలు చేసేలా చూడాలంటూ కేటీఆర్ ట్వీట్ చేశారు.

Follow us on , &

ఇవీ చదవండి