Breaking News

ఉజ్జయిని మహాకాళి ఆలయంలో రంగం భవిష్యవాణి..


Published on: 14 Jul 2025 11:48  IST

సికింద్రాబాద్‌లో ఘనంగా ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాల ఉత్సవాలు జరుగుతున్నాయి. రంగం కార్యక్రమంలో మంత్రి పొన్నం ప్రభాకర్ కూడా పాల్గొన్నారు. సికింద్రాబాద్ మహంకాళి బోనాల జాతర బాగా జరిగిందన్నారు పొన్నం. అమ్మవారి కి జరగాల్సిన అన్ని పూజలు ప్రభుత్వం పక్షాన చేస్తామన్నారు. ఇక సాయంత్రం అంబారీ ఊరేగింపు ఉంటుంది. ఈసారి ఊరేగింపు కోసం కర్నాటక తుముకూరులోని శ్రీ కరిబసవ స్వామి మఠం నుంచి ఏనుగును తీసుకొచ్చారు.

Follow us on , &

ఇవీ చదవండి