Breaking News

సీఎం రేవంత్ రెడ్డి స్ట్రాంగ్‌ కౌంటర్!


Published on: 15 Jul 2025 12:00  IST

సీఎం రేవంత్ రెడ్డి లబ్ధిదారులకు కొత్త రేషన్ కార్డుల పంపిణీకి శ్రీకారం చుట్టారు. ఇందులో భాగంగా కొత్తగా 3.58 లక్షల రేషన్ కార్డుల జారీ చేయనున్నారు. తుంగతుర్తి సభలో ఉమ్మడి నల్గొండ జిల్లా బీఆర్ఎస్‌ ‌నేతలపై సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. గోదావరి జలాలు తుంగతుర్తికి తీసుకురాలేదని ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నారని.. దేవాదుల నుంచి తుంగతుర్తికి నీళ్లు తేవడం మాటలు చెప్పినంత సులువు కాదని తన పర్యటనను అడ్డుకుంటామన్న వారికి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు.

Follow us on , &

ఇవీ చదవండి