Breaking News

వైసీపీ సింబల్‌ మార్పు ప్రచారం ఫేక్‌..


Published on: 15 Jul 2025 16:44  IST

వైసీపీ పార్టీ గుర్తును మార్చాలని ఆ పార్టీ వ్యవస్థాపకుడు శివకుమార్ ఎన్నికల సంఘానికి లేఖ రాశాసినట్టు ఉదయం నుంచి సోషల్‌ మీడియాలో తెగ ప్రచారం జరిగింది. పార్టీకి ప్రస్తుతం ఉన్న ‘ఫ్యాన్’ గుర్తు స్థానంలో గొడ్డలి గుర్తును కేటాయించాలని తాను ఏకగ్రీవంగా నిర్ణయించానని లేఖలో శివకుమార్ పేర్కొన్నట్టు కనిపించింది. సోషల్‌ మీడియాలో జరుగుతున్న ప్రచారం అబద్దం అని పేర్కొంది. ఈ తప్పుడు ప్రచారాన్ని ఎవరూ నమ్మవద్దని పార్టీ అధిష్టానం తెలిపింది.

Follow us on , &

ఇవీ చదవండి