Breaking News

అంబానీ చేతికి మరో దిగ్గజ సంస్థ!


Published on: 18 Jul 2025 12:51  IST

భారతదేశంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న కన్స్యూమర్ డ్యూరబుల్స్ రంగంలో తన ఆధిపత్యాన్ని చాటుతూ.. దిగ్గజ సంస్థ కెల్వినేటర్‌ను రిలయన్స్ రిటైల్ కొనుగోలు చేసింది. దేశవ్యాప్తంగా వినియోగదారులకు అసమానమైన విలువ, ఎంపికను అందించడం ద్వారా కన్స్యూమర్ డ్యూరబుల్స్ రంగం భవిష్యత్తును రూపొందించడంలో రిలయన్స్ రిటైల్ నిబద్ధతకు ఈ కొనుగోలు నిదర్శనంగా నిలిచింది.ఈ సంస్థ అత్యాధునిక సాంకేతికత, శాశ్వత నాణ్యత, అసాధారణ విలువకు ఇప్పటికీ మంచి ఆదరణ ఉంది.

Follow us on , &

ఇవీ చదవండి