Breaking News

ఆసియాలో మరో చిచ్చు!


Published on: 25 Jul 2025 10:42  IST

ఆసియా దేశాలైన థాయ్‌లాండ్, కంబోడియా గురువారం ఉదయం నుంచి ఘర్షణ పడుతున్నాయి. సరిహద్దుల్లో పలుచోట్ల పరస్పరం చేసుకున్న దాడుల్లో ఇప్పటిదాకా థాయ్‌లాండ్‌లో 11 మంది మృతి చెందారు. చనిపోయిన వారిలో ఎక్కువ మంది సాధారణ పౌరులే ఉన్నారు. 28 మంది గాయపడ్డారు. తమకు జరిగిన నష్టం వివరాలను కంబోడియా వెల్లడించలేదు. రెండు దేశాలు.. ఫిరంగులు, రాకెట్లతో దాడులు చేసుకున్నాయి.థాయ్‌లాండ్‌ వైమానిక దాడులూ చేసింది.

Follow us on , &

ఇవీ చదవండి