Breaking News

స్థానిక సంస్థల ఎన్నికలకు లైన్‌ క్లియర్


Published on: 11 Sep 2025 11:00  IST

పంచాయతీరాజ్, మున్సిపల్ చట్ట సవరణ బిల్లుకు గవర్నర్ ఆమోదం తెలిపారు. ఇటీవలే అసెంబ్లీలో రెండు సవరణ బిల్లులను ఆమోదించి గవర్నర్‌కు పంపింది రేవంత్ రెడ్డి ప్రభుత్వం. ప్రభుత్వం పంపిన బిల్లులకు సెప్టెంబర్ 9వ తేదీన ఆమోదం తెలిపారు గవర్నర్. త్వరలోనే స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్‌కు అవకాశం ఉంది.స్థానిక సంస్థల ఎన్నికల్లో వెనుకబడిన తరగతుల (బీసీ) రిజర్వేషన్లను 42 శాతానికి పెంచాలని కోరుతూ తెలంగాణ ప్రభుత్వం ముసాయిదా ఆర్డినెన్స్‌ను గవర్నర్ జిష్ణు దేవ్ వర్మకు పంపింది.

Follow us on , &

ఇవీ చదవండి