Breaking News

గుడ్ న్యూస్ చెప్పిన సీఎం


Published on: 22 Sep 2025 11:34  IST

సింగరేణి కార్మికులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త తెలిపింది. దసరా పండుగకు ముందుగానే సింగరేణి కార్మికులకు బోనస్ ప్రకటిస్తున్నట్లు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. దానిలో భాగంగా ఒక్కో కార్మికుడికి దసరా కానుకగా రూ. 1,95, 610 ఇస్తున్నట్లు భట్టి విక్రమార్క కీలక ప్రకటన చేశారు. ఈ మేరకు భట్టి విక్రమార్క మీడియాతో మాట్లాడారు.. ఒక్కో ఉద్యోగి సంక్షేమానికి సగటున రూ. 5 లక్షలు ఖర్చు చేస్తున్నట్లు స్పష్టం చేశారు. లాభాల్లో వాటాను కార్మికులకు పంచుతున్నామని చెప్పుకొచ్చారు.

Follow us on , &

ఇవీ చదవండి