Breaking News

టెక్నాలజీకి అనుగుణంగా.. మనం మారాలి..


Published on: 22 Sep 2025 11:45  IST

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఐటీ రంగం రాబోయే పదేళ్లలో కొత్తమలుపు తీసుకోబోతోందని సీఎం చంద్రబాబు నాయుడు ధీమా వ్యక్తం చేశారు. ఐటీలో హైదరాబాద్‌ను అగ్రగామిగా మార్చామని గుర్తు చేశారు. ప్రపంచంలోనే ఎక్కువ సంపాదిస్తున్నది తెలుగువారే అని హర్షం వ్యక్తం చేశారు. పర్‌ క్యాపిటా ఇన్‌కమ్‌లో టాప్‌ తెలుగు వారే ఉన్నారని స్పష్టం చేశారు. విశాఖలో నిర్వహించిన జాతీయ ఈ-గవర్నెన్స్‌ సదస్సులో సీఎం పాల్గొన్నారు.

Follow us on , &

ఇవీ చదవండి