Breaking News

రాయలసీమ అభివృద్ధి దిశగా బీజేపీ ముందడుగు


Published on: 14 Oct 2025 12:04  IST

జీఎస్టీ తగ్గిస్తే నష్టపోతామని కొన్ని రాష్ట్రాలు వ్యతిరేకించాయని... కానీ వారికి ప్రధాని నరేంద్ర మోదీ ఆర్ధిక భరోసా ఇచ్చాక వాళ్లు కూడా ఒప్పుకున్నారని మాజీ రాజ్యసభ సభ్యులు టీజీ వెంకటేష్ తెలిపారు. మంగళవారం మీడియాతో మాట్లాడుతూ.. రష్యా నుంచి తక్కువ రేటుకే చమురు కొనుగోలు చేసి పొదుపు చేసి మిగిలిన డబ్బులను జీఎస్టీ లోటును భర్తీ చేస్తున్నారని వెల్లడించారు. ప్రధాని పర్యటనల వల్ల కర్నూలు జిల్లాకు కొత్త పరిశ్రమలు వచ్చే అవకాశం ఉందని ఆశాభావం వ్యక్తం చేశారు.

Follow us on , &

ఇవీ చదవండి