

ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్లో ట్రైనీల తొలగింపుల పర్వం కొనసాగుతోంది. తుది ఇంటర్నల్ అసెస్మెంట్ ప్రోగ్రామ్లో విఫలమైన కారణంగా మరో 195 మందిని ఆ సంస్థ పక్కన పెట్టింది. ఈ ఏడాది ట్రైనీలను తొలగింపు చేపట్టడం వరుసగా ఇది నాలుగోసారి. పరీక్షలో ఫెయిల్ అయిన ట్రైనీలకు ఇ-మెయిల్ ద్వారా ఇన్ఫోసిస్ సమాచారం ఇచ్చినట్లు ఆంగ్ల మీడియా కథనాలు పేర్కొంటున్నాయి.తొలగించిన ట్రైనీలకు ఇన్ఫోసిస్ ఉచితంగా శిక్షణ అందిస్తోంది. ఎన్ఐఐటీ, అప్గ్రాడ్ ద్వారా వివిధ కోర్సుల్లో శిక్షణ ఇప్పిస్తోంది.
ఇవీ చదవండి
-
- 18 Jun,2025
జీ7 శిఖరాగ్ర సమావేశంలో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కెనడా ప్రధానమంత్రి జస్టిన్ ట్రూడో మధ్య సమావేశం జరిగింది
Continue Reading...
-
- 18 Jun,2025
చంపే ఉద్దేశం తమకు లేదు బేషరతుగా లొంగిపోవాలని సుప్రీం లీడర్కు ట్రంప్ హెచ్చరిక
Continue Reading...
-
- 17 Jun,2025
జీ 7 సదస్సులో పాల్గొనేందుకు ప్రధాని మోదీ కెనడా చేరుకున్నారు. ఈ సదస్సుకు వివిధ దేశాల నేతలు హాజరుకానున్నారు.
Continue Reading...
-
- 17 Jun,2025
ఇజ్రాయెల్-ఇరాన్ యుద్ధం.. కీలక ఆపరేషన్ మొదలుపెట్టిన భారత్! ఇప్పటికే 100 మందికి పైగా..
Continue Reading...
-
- 16 Jun,2025
ఇజ్రాయెల్కు మద్దతుగా పశ్చిమాసియాకు బ్రిటన్ సేనలు
Continue Reading...
-
- 16 Jun,2025
అమెరికా, ఆఫ్రికా పశ్చిమాసియాలకు చైనా బ్రాండ్ల ఎగుమతులు ఇక్కడినుంచి
Continue Reading...
-
- 13 Jun,2025
విమాన బ్లాక్ బాక్స్ లభించింది.. డేటా డీకోడ్..దర్యాప్తు మరింత వేగవంతం
Continue Reading...
ట్రెండింగ్ వార్తలు
మరిన్ని