Breaking News

శ్రేయస్ అయ్యర్‌కు ఐసీయూలో చికిత్స


Published on: 27 Oct 2025 14:14  IST

ఆస్ట్రేలియాతో మూడో వన్డే సందర్భంగా గాయపడ్డ శ్రేయస్ అయ్యర్‌కు ప్రస్తుతం ఐసీయూలో చికిత్సను అందిస్తున్నారు. మ్యాచ్‌లో క్యాచ్‌ను పట్టే సమయంలో కిందపడినప్పుడు అతడి పక్కటెముకలకు గాయమైన విషయం తెలిసిందే. తొలుత డ్రెస్సింగ్ రూమ్‌లో ప్రాథమిక చికిత్స అనంతరం శ్రేయస్‌ను బీసీసీఐ సిబ్బంది వెంటనే సిడ్నీలో ఓ ఆసుపత్రికి తరలించారు. ఈ క్రమంలో అంతర్గతంగా బ్లీడింగ్ అవుతున్నట్టు తాజాగా గుర్తించిన వైద్యులు శ్రేయస్‌ను ఐసీయూలోకి మార్చారు

Follow us on , &

ఇవీ చదవండి