Breaking News

గల్ఫ్‌ బాధితుడు గౌరయ్యకు కేటీఆర్‌ భరోసా


Published on: 27 Oct 2025 18:34  IST

బీఆర్‌ఎస్‌ రాష్ట్ర వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మాజీ మంత్రి కేటీఆర్‌ మరోసారి తన ఔదార్యాన్ని చాటుకున్నారు. తాను ప్రాతినిధ్యం వహిస్తున్న సిరిసిల్ల నియోజవర్గంలోని తంగళ్లపళ్లి మండలం బస్వాపూర్‌కు చెందిన బాలసాని గౌరయ్య అలియాస్‌ సతీశ్‌ రెండు నెలల క్రితం ఓమన్‌(మస్కట్‌)కు వెళ్లాడు. ఏజెంట్‌ చెప్పిన పనికి, అక్కడి పనికి పొంతన లేకపోవడంతో ఆరోగ్యం క్షీణించి పనిచేయలేకపోయాడు. దీంతో కంపెనీ ప్రతినిధి తన పాస్‌పార్ట్‌ తీసుకొని ఇబ్బందులు పెట్టాడు.

Follow us on , &

ఇవీ చదవండి