Breaking News

అండగా ఉంటాం.. అభివృద్ధి చేస్తాం..


Published on: 29 Oct 2025 12:05  IST

జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నిక నేపథ్యంలో భారతీయ జనతా పార్టీ మంగళవారం సాయంత్రం అసెంబ్లీ సెగ్మెంట్‌లో మహాపాదయాత్ర చేపట్టింది. పార్టీ ముఖ్యనేతలు వివిధ డివిజన్లలో పర్యటించి ఓటర్లను నేరుగా కలిశారు. పార్టీ అభ్యర్థి లంకాల దీపక్‌రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపిస్తే అండగా ఉంటామని, అన్ని విధాలా అభివృద్ధి చేస్తామని జూబ్లీహిల్స్‌ ప్రజలకు హామీ ఇచ్చారు. నియోజకవర్గంలోని 7 డివిజన్ల పరిధిలో దాదాపు 60 ప్రాంతాల్లో పాదయాత్ర నిర్వహించారు.

Follow us on , &

ఇవీ చదవండి