Breaking News

మావోయిస్టులకు మరో ఎదురుదెబ్బ


Published on: 29 Oct 2025 12:12  IST

మంగళవారం మరో ఇద్దరు మావోయిస్టు అగ్రనేతలు పోలీసుల ఎదుట లొంగిపోయారు. కేంద్ర కమిటీ సభ్యుడు పుల్లూరి ప్రసాదరావు అలియాస్‌ శంకరన్న అలియాస్‌ చంద్రన్న, రాష్ట్ర కమిటీ సభ్యుడు బండి ప్రకాష్‌ అలియాస్‌ ప్రభాత్‌ అలియాస్‌ బండి దాదా తెలంగాణ డీజీపీ శివధర్‌రెడ్డి సమక్షంలో లొంగిపోయి జనజీవన స్రవంతిలోకి వచ్చారు. మావోయిస్టులు ఆయుధాలను వీడి జనజీవన స్రవంతిలో కలవాలని సీఎం రేవంత్‌రెడ్డి ఇచ్చిన పిలుపు మేరకు వీరిద్దరు లొంగిపోయారని డీజీపీ తెలిపారు.

Follow us on , &

ఇవీ చదవండి