Breaking News

గంభీర్‌పై నెటిజన్స్ ఫైర్!


Published on: 17 Nov 2025 11:52  IST

తొలి టెస్ట్ మ్యాచ్‌లో ఓడిన తర్వాత గంభీర్‌పై సోషల్ మీడియాలో ట్రోల్స్‌ల వర్షం కురుస్తుంది. టీమిండియా ఓటమికి ప్రధాన కారణం గంభీర్ తప్పులే కారణమని నెటిజన్లు మండిపడుతున్నారు.బ్యాటింగ్ ఆర్డర్‌లో పదే పదే మార్పులు చేయడం ఎందుకని ప్రశ్నిస్తున్నారు. స్టార్ బ్యాటర్ సాయి సుదర్శన్‌ ను జట్టులోకి తీసుకుని బెంచ్‌కే పరిమితం చేయడంపై క్రికెట్ మాజీలు కూడా విమర్శలు గుప్పించారు. ఈ పిచ్‌పై నలుగురు స్పిన్నర్లు అవసరం లేదంటూ పోస్ట్‌లు పెడుతున్నారు.

Follow us on , &

ఇవీ చదవండి