Breaking News

నేపాల్‌ నుంచి సెకెండ్‌ హ్యాండ్‌ ఫోన్లు..


Published on: 17 Nov 2025 19:11  IST

ఢిల్లీలో పేలుడు ఘటన తో సంబంధం ఉన్న వ్యక్తులను గుర్తించి అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. ఈ విచారణ సందర్భంగా తాజాగా సంచలన విషయం బయటపడింది. కుట్రదారులు పొరుగుదేశం నేపాల్‌లో ఏడు సెకెండ్‌ హ్యాండ్‌ ఫోన్లను కొనుగోలు చేసినట్లు విచారణలో గుర్తించారు. అలాగే దాదాపు 17 సిమ్‌ కార్డులను ఉపయోగించినట్లు తేలింది. అందులో ఆరు సిమ్‌ కార్డులను ఉత్తరప్రదేశ్‌ కాన్పూర్‌ లోని బెకాన్‌గంజ్‌ అడ్రెస్‌తో తీసుకున్నట్లు గుర్తించారు.

Follow us on , &

ఇవీ చదవండి