Breaking News

నేటి నుంచి విద్యార్థులకు స్కూల్‌లోనే ఆధార్ అప్డేట్..


Published on: 18 Nov 2025 16:57  IST

విద్యార్థుల తల్లిదండ్రులకు గుడ్ న్యూస్. ఇది.. మీ పిల్లల ఆధార్ అప్డేట్ చేసుకునేందుకు సులభమైన మార్గం. ఆంధ్రప్రదేశ్‌లోని విద్యార్థులకు ప్రభుత్వం ఆధార్ అప్డేట్ చేసుకునే అవకాశాన్ని పాఠశాలల్లోనే కల్పిస్తోంది. నిన్నటి (నవంబర్ 17) నుంచి నవంబర్ 26 వరకు స్కూల్స్‌లలో ప్రత్యేక ఆధార్ క్యాంపులు ఏర్పాటు చేస్తున్నారు.ఫలితంగా 5 నుంచి 15 ఏళ్లలోపు విద్యార్థులు తమ ఆధార్ కార్డ్‌ను వారి వారి పాఠశాలల్లోనే అప్డేట్ చేసుకోవచ్చు. ఏపీ విద్యాశాఖ, యూఐడీఏఐ కలిసి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాయి.

Follow us on , &

ఇవీ చదవండి