Breaking News

వరల్డ్ బాక్సింగ్ ఛాంపియన్‌షిప్‌లో సంచలనం..


Published on: 19 Nov 2025 17:29  IST

గ్రేటర్ నోయిడాలోని షహీద్ విజయ్ సింగ్ పథిక్ స్పోర్ట్స్ కాంప్లెక్స్‌లో జరుగుతున్న వరల్డ్ బాక్సింగ్ ఛాంపియన్‌షిప్‌‎లో భారత బాక్సర్లు అద్భుతంగా రాణిస్తున్నారు. ముఖ్యంగా ఆటో డ్రైవర్ కూతురు మీనాక్షి హుడా (48 కేజీల విభాగం) ఫైనల్‌లోకి దూసుకెళ్లి సంచలనం సృష్టించింది. మీనాక్షితో పాటు అంకుష్ ఫంగల్, పర్వీన్, నూపుర్ కూడా ఫైనల్‌లో తమ బెర్త్ ఖాయం చేసుకున్నారు. మొత్తం నలుగురు భారత బాక్సర్లు ఫైనల్‌కు చేరడంతో భారత్‌కు కనీసం నాలుగు పతకాలు ఖాయమైనట్టే.

Follow us on , &

ఇవీ చదవండి