Breaking News

బాబోయ్ చిరుత..భయాందోళనలో ఎస్వీయూ స్టాఫ్


Published on: 26 Nov 2025 12:15  IST

తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయంలో (ఎస్వీయూ) తరచుగా చిరుత సంచరిస్తుండటం తీవ్ర కలకలం రేపుతోంది. చిరుత సంచారంతో విద్యార్థులు, యూనివర్సిటీ ఉద్యోగులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. రాత్రుళ్లు యూనివర్సిటీ ప్రాంగణంలో చిరుత ఎక్కువగా తిరుగుతోంది. దాదాపు కొన్ని నెలలుగా చిరుత తరచూ కనిపిస్తుండటం అక్కడి వారిని ఆందోళనకు గురిచేస్తోంది. తాజాగా గత రాత్రి ఎస్వీయూ ఉద్యోగుల క్వార్టర్స్ వద్ద చిరుత హల్‌చల్ చేసింది.

Follow us on , &

ఇవీ చదవండి