Breaking News

పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం..


Published on: 01 Dec 2025 14:01  IST

పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ఇవాళ(సోమవారం) ప్రారంభమయ్యాయి. ఈ సమావేశాలకు ముందు సభ్యులను ఉద్దేశించి పార్లమెంట్ ఎదుట ప్రధాని మోదీ ప్రసంగించారు. అనంతరం ఉదయం 11.00 గంటలకు పార్లమెంట్‌లోని ఉభయ సభలు ప్రారంభమయ్యాయి. అయితే ఛైర్మన్ హోదాలో ఉప రాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్ తొలిసారిగా రాజ్యసభకు వచ్చారు. కాగా, పార్లమెంట్ లో ప్రధాని మోదీ ప్రసంగించారు.

Follow us on , &

ఇవీ చదవండి