Breaking News

రూ.లక్ష కోట్ల పెట్టుబడులు


Published on: 04 Dec 2025 11:02  IST

రాష్ట్రంలో భారీ పెట్టుబడులు స‘లక్ష’ణంగా రైజింగ్‌ అవుతున్నాయి. తెలంగాణ రైజింగ్‌ సదస్సు వేదికగా ఏకంగా రూ.లక్ష కోట్లకుపైగా పెట్టుబడులు పెట్టేందుకు 14 కంపెనీలు ముందుకొచ్చాయి. మరో 30కిపైగా ప్రాజెక్టుల ఏర్పాటుకు కూడా రంగం సిద్ధమవుతోంది. గుజరాత్‌ జామ్‌నగర్‌లో రిలయన్స్‌ గ్రూప్‌ అభివృద్ధి చేసిన వంతారా జూ మన ఫ్యూచర్‌ సిటీలోనూ ఏర్పాటుకానుంది.. ఐటీ దిగ్గజ సంస్థ టీసీఎస్‌ మరో సంస్థ టీపీజీతో కలిసి రూ.70వేల కోట్ల (8 బిలియన్‌ డాలర్ల)తో అత్యాధునిక హైపర్‌వాల్ట్‌ డేటా సెంటర్లను స్థాపించనుంది.

Follow us on , &

ఇవీ చదవండి