Breaking News

విలీనం.. ఇక అధికారికం


Published on: 04 Dec 2025 11:26  IST

జీహెచ్‌ఎంసీలో శివార్లలోని 20 మునిసిపాల్టీలు, ఏడు కార్పొరేషన్ల విలీనం అధికారికంగా పూర్తయ్యింది. ఈ మేరకు పురపాలక శాఖ బుధవారం ఉత్తర్వులు (జీఓ-264) జారీ చేసింది. ఈ నేపథ్యంలో పట్టణ స్థానిక సంస్థల కౌన్సిల్‌ తీర్మానాలు, మినిట్స్‌ బుక్‌ సీజ్‌, బ్యాంకు ఖాతాలను స్తంభింపచేసి అందులోని డబ్బులను జీహెచ్‌ఎంసీ ఖాతాలోకి బదిలీ, కార్యాలయాలకు జీహెచ్‌ఎంసీ పేరిట బోర్డు ఏర్పాటు చేయాలని పేర్కొంటూ జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ ఆర్‌వీ కర్ణన్‌ ప్రొసీడింగ్స్‌ ఇచ్చారు.

Follow us on , &

ఇవీ చదవండి