Breaking News

కత్తులతో రియల్ ఎస్టేట్ వ్యాపారి దారుణ హత్య

హైదరాబాద్‌లోని జవహర్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సాకేత్ కాలనీలో ఈరోజు (డిసెంబర్ 8, 2025) ఉదయం రత్నం అనే రియల్ ఎస్టేట్ వ్యాపారి దారుణ హత్యకు గురయ్యారు. 


Published on: 08 Dec 2025 10:21  IST

హైదరాబాద్‌లోని జవహర్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సాకేత్ కాలనీలో ఈరోజు (డిసెంబర్ 8, 2025) ఉదయం రత్నం అనే రియల్ ఎస్టేట్ వ్యాపారి దారుణ హత్యకు గురయ్యారు. 

జవహర్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సాకేత్ కాలనీ, ఫోస్టల్ స్కూల్ సమీపంలో.రత్నం, రియల్ ఎస్టేట్ వ్యాపారి.గుర్తుతెలియని దుండగులు రత్నంపై ముందుగా కాల్పులు జరిపి, ఆ తర్వాత కత్తులతో విచక్షణారహితంగా పొడిచి చంపారు.ఆర్థిక లావాదేవీలు లేదా పాత కక్షలు హత్యకు కారణమై ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు.సమాచారం అందుకున్న జవహర్‌నగర్ పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని పరిశీలించారు. హంతకులను గుర్తించి పట్టుకోవడానికి ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు.ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. 

Follow us on , &

ఇవీ చదవండి