

పాకిస్థాన్లోని ఉగ్రవాద శిబిరాలపై సైనిక దాడి నేపథ్యంలో తెలంగాణ కాంగ్రెస్ కీలక నిర్ణయం తీసుకుంది. నేషనల్ డిఫెన్స్ ఫండ్కు శాసనసభ్యులు, శాసనమండలి సభ్యులు ఒక నెల వేతనం విరాళంగా ఇవ్వాలని నిర్ణయించారు. విరాళం ఇచ్చే విషయంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి , డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క చర్చించారు. సీఎం సూచన మేరకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీతో చర్చించి ఒక నెల వేతనాన్ని విరాళంగా ప్రకటించనున్నారు.
ఇవీ చదవండి
-
- 17 Jun,2025
జీ 7 సదస్సులో పాల్గొనేందుకు ప్రధాని మోదీ కెనడా చేరుకున్నారు. ఈ సదస్సుకు వివిధ దేశాల నేతలు హాజరుకానున్నారు.
Continue Reading...
-
- 17 Jun,2025
ఇజ్రాయెల్-ఇరాన్ యుద్ధం.. కీలక ఆపరేషన్ మొదలుపెట్టిన భారత్! ఇప్పటికే 100 మందికి పైగా..
Continue Reading...
-
- 16 Jun,2025
ఇజ్రాయెల్కు మద్దతుగా పశ్చిమాసియాకు బ్రిటన్ సేనలు
Continue Reading...
-
- 16 Jun,2025
అమెరికా, ఆఫ్రికా పశ్చిమాసియాలకు చైనా బ్రాండ్ల ఎగుమతులు ఇక్కడినుంచి
Continue Reading...
-
- 13 Jun,2025
విమాన బ్లాక్ బాక్స్ లభించింది.. డేటా డీకోడ్..దర్యాప్తు మరింత వేగవంతం
Continue Reading...
-
- 13 Jun,2025
ఇజ్రాయెల్ ఇరాన్పై దాడి. అణు స్థావరాలను నాశనం చేసింది. శుక్రవారం ఇజ్రాయెల్ ఇరాన్పై బాంబులు వేసింది.
Continue Reading...
-
- 13 Jun,2025
టేకాఫ్ అయిన వెంటనే కూలిపోవడానికి గల కారణాలు అంతుచిక్కడం లేదని నిపుణులు అంటున్నారు.
Continue Reading...
ట్రెండింగ్ వార్తలు
మరిన్ని