Breaking News

ఎమ్మెల్యే మాధవి ప్రోటోకాల్ అంశం..


Published on: 08 Dec 2025 17:00  IST

అసెంబ్లీ కమిటీ హాల్‌లో ప్రివిలేజ్ కమిటీ ఈరోజు (సోమవారం) భేటీ అయ్యింది. ప్రివిలేజ్ కమిటీ ఛైర్మన్ పితాని సత్యనారాయణ నేతృత్వంలో జరిగిన ఈ సమావే శంలో కడప ఎమ్మెల్యే రెడ్డప్పగారి మాధవి విషయంలో ప్రోటోకాల్ పాటించడంలో నిర్లక్ష్యంపై కమిటీ విచారించింది. రిమ్స్‌లో క్యాథ్లాబ్ ప్రారంభోత్సవ శిలా ఫలకం లో ఎమ్మెల్యే పేరు లేకపోవడంపై చర్చ జరిగింది.ఈ వ్యవహారానికి సంబంధించి అప్పటి మెడికల్ సూపరింటెండెంట్, డీఆర్వోను కమిటీ ప్రశ్నించింది. గత వాయిదాకు ఇరువురు హాజరుకాకపోవటంపై తీవ్రంగా మందలించింది.

Follow us on , &

ఇవీ చదవండి