Breaking News

ఓటర్ల మద్దతు కోసం దేనికైనా సిద్ధం


Published on: 10 Dec 2025 11:39  IST

పంచాయతీ ఎన్నికల్లో గెలిచేందుకు అభ్యర్థులు పోటాపోటీగా ప్రయ త్నాలు చేస్తున్నారు. గ్రామాల్లో పంచాయతీ ఎన్నికలు సాధారణ ఎన్ని కలను తలపిస్తు ఉన్నాయ్. మంగళవారంతో తొలివిడత ఎన్నికల ప్రచారం ముగిసింది. మరో 24 గంటల్లో తొలివిడత ఎన్నికల పోలింగ్ ప్రక్రియ ప్రారంభంకానుంది. తొలి విడత కింద 6 మండలాల పరిధిలో 166 గ్రామ పంచాయతీలు, 1390 వార్డు మెంబర్ స్థానాలకు గురువారం ఎన్నికలు జరగనున్నాయి. దీంతో అభ్యర్థులు ఓటర్ల మద్దతు కోసం విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు.

Follow us on , &

ఇవీ చదవండి