Breaking News

అర్ష్‌దీప్ సింగ్ వ్యాఖ్యలు వైరల్


Published on: 10 Dec 2025 13:49  IST

టీమిండియా యువ పేసర్ అర్ష్‌దీప్ సింగ్ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటాడు. సౌతాఫ్రికాతో వైజాగ్ వేదికగా జరిగిన మూడో వన్డేలో విరాట్ కోహ్లీతో చేసిన రీల్ తెగ వైరల్ అయిన విషయం తెలిసిందే.బుమ్రాపై అర్ష్‌దీప్ సరదా వ్యాఖ్యలు చేశాడు.జెస్సీ భాయ్ ఇంకా మరిన్ని వికెట్లు తీసుకోవాలి. అప్పుడే నా ఇన్‌స్టాలో కనిపిస్తాడు. వికెట్ల తీసుకునే విషయంలో బుమ్రా మరింత కసరత్తు చేయాలి. అది జరిగితేనే నేను అతడితో రీల్ చేస్తా’ అని అర్ష్‌దీప్ సరదాగా అన్నాడు.

Follow us on , &

ఇవీ చదవండి