Breaking News

పార్లమెంట్‌లో అమరావతి బిల్లు ప్రవేశపెడతాం..


Published on: 11 Dec 2025 12:29  IST

అమరావతి రాజధాని పై పార్లమెంట్‌లో ఈసమావేశాల్లో లేదా వచ్చే సమావేశాల్లో బిల్లు ప్రవేశపెడతామని కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్  స్పష్టం చేశారు.ఈ సమావేశాల్లోనే అమరావతిపై బిల్లు పెట్టేందుకు ముందుకెళ్తున్నామని వ్యాఖ్యానించారు.2014 నుంచి అమరావతిని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధానిగా గుర్తించాలా.. లేక ఇప్పటి నుంచి గుర్తించాలా అనే సాంకేతిక కారణాలతో ఆలస్యం జరుగుతోందని వివరించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అమరావతి బిల్లును మానిటర్ చేస్తున్నారని చెప్పుకొచ్చారు. 

Follow us on , &

ఇవీ చదవండి