Breaking News

పాయింట్ల రూపంలో రాస్తే..మార్కులు మీవెంటే!


Published on: 11 Dec 2025 16:29  IST

ఇంటర్మీడియట్‌ వార్షిక పరీక్షలు 2026 ఫిబ్రవరి 25 నుంచి మార్చి 18 వరకు జరగనున్నాయి. బైపీసీ విద్యార్థులు జంతుశాస్త్రం(జువాలజీ)లో మంచి మార్కుల కోసం ఇప్పటి నుంచే ప్రణాళికతో చదవాలి.జంతుశాస్త్రంలో 60కి 60 మార్కులు పొందవచ్చు. ఎనిమిది మార్కుల సమాధానాలు రాసేటప్పుడు సబ్‌ హెడ్డింగ్స్‌ పెడుతూ.. పటాలు గీస్తూ వివరంగా చెప్పగలగాలి. నాలుగు మార్కుల సమాధానాలను క్లుప్తంగా ఎనిమిది పాయింట్లతో పూర్తిచేయాలి. రెండు మార్కుల ప్రశ్నలకు సూటిగా రెండు వాక్యాల సమాధానాలు చాలు.

Follow us on , &

ఇవీ చదవండి