Breaking News

పంచాయతీల్లో పైచేయి


Published on: 12 Dec 2025 11:46  IST

తొలి విడత పంచాయతీ ఎన్నికల్లో అధికార కాంగ్రె్‌సదే పైచేయి అయింది. అసెంబ్లీ ఎన్నికల్లో గ్రామీణ ప్రాంతాల్లో అత్యధిక సంఖ్యలో ఎమ్మెల్యేలను గెలుచుకున్న పట్టును నిలబెట్టుకుంటూ మెజారిటీ సర్పంచ్‌ స్థానాలను కూడా తమ ఖాతాలో వేసుకుంది. తొలివిడతకు సంబంధించి మొత్తం 4,236 పంచాయతీలకు నోటిఫికేషన్‌ ఇవ్వగా గురువారం 3,836 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరిగాయి. ఏకగ్రీవాలు కలుపుకొని 2,367 చోట్ల కాంగ్రెస్‌ పార్టీ మద్దతిచ్చిన వారు సర్పంచులుగా ఎన్నికయ్యారు.

Follow us on , &

ఇవీ చదవండి