Breaking News

ఆఖరి యత్నం.. సెంటిమెంట్ అస్త్రం


Published on: 17 Dec 2025 10:32  IST

అభ్యర్థులు ఇంటింటికెళ్లి ఓటర్లను కలిసి చివరియత్నంగా తమ గుర్తును తెలియజేస్తూ సెంటిమెంట్‌ను రాజేస్తున్నారు. అభ్యర్థులు భార్య పోటీ చేసిన చోట భర్తతో కలిసి ఇంటింటికెళ్లి ఓటరు ఇంటి గడపకు బొట్టుపెట్టి ఓటరుకు దండం పెడుతున్నారు. తనను తన గుర్తును మరిచిపోవద్దని విజ్ఞప్తి చేస్తున్నారు. మహిళా ఓటర్లకు అభ్యర్థులు దండం పెట్టి ఓటును అభ్యర్థిస్తున్నారు. మొదటి, రెండో విడుతల్లో చాలా గ్రామాల్లో ఇదే సూత్రాన్ని ఎంచుకున్న అభ్యర్థులు చివరి విడతలోనూ దండం పెట్టి ఓటును అభ్యర్థిస్తున్నారు

Follow us on , &

ఇవీ చదవండి