Breaking News

ఒక్కో ఓటుకు రూ.3 వేలు..


Published on: 17 Dec 2025 10:47  IST

పంచాయతీ ఎన్నికల్లో ఓటర్ దేవున్ని ప్రసన్నం చేసుకునేందుకు అభ్యర్థులు అష్టకష్టాలు పడ్డారు. ప్రతి ఇంటికి మటన్, చికెన్, కానుకలు పంపిణీ చేశారు. సామాజికవర్గాల వారీగా దావతులు ఏర్పా టుచేసి ఓటర్లు ఆకట్టుకునే ప్రయత్నాలు చేశారు. ఓటర్లను తమ వైపు తిప్పుకునేందుకు అన్ని ప్రయత్నాలు చేసన అభ్యర్థులు ప్రచారం ముగి యడంతోనే మంగళవారం ఓట్లకు నోట్లు పంచారు. ఒక్క ఓటుకు రూ.2వేల నుంచి రూ.3వేల వరకు పంచినట్లుగా చెప్పుకుంటున్నారు. 

Follow us on , &

ఇవీ చదవండి