Breaking News

మందు, మనీ..తుది విడతలోనూ జాతర


Published on: 17 Dec 2025 12:18  IST

మూడో విడత పంచాయతీ పోలింగ్ బుధవారం జరగనుండటంతో మంగళవారం రాత్రి నుంచి బుధవారం తెల్లవారుజాము వరకు ప్రలోభాల జాతర కొనసాగింది. ఓటర్లను ఆకట్టుకునేందుకు అభ్యర్థులు తీవ్ర ప్రయత్నాలు చేశారు. హనుమకొండ జిల్లాలోని ఆత్మకూరు, దామెర, శాయంపేట, నడికూడ మండలాల్లో జోరుగా డబ్బు, మద్యం పంపిణీ చేశారు. ఒక్కో ఓటుకు రూ.వెయ్యి నుంచి రూ.2వేల వరకు పంచారు. కొన్నిచోట్ల రూ.3వేలు కూడా ఇచ్చారు.

Follow us on , &

ఇవీ చదవండి